వైయస్ జగన్కు షాక్: డిఎల్ రవీంద్రా రెడ్డితో బద్వేలు ఎమ్మెల్యే కమలమ్మ భేటీ

కమలమ్మ మంగళవారం కడప జిల్లా కాంగ్రెసు కమిటీ (డిసిసి) కార్యాలయానికి వచ్చారు. రాష్ట్ర మంత్రి అహ్మదుల్లా, కడప పార్లమెంటు కాంగ్రెసు అభ్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డిలతో ఆమె సమావేశమయ్యారు. ఆమె కాంగ్రెసులోకి తిరిగి వచ్చి డిఎల్ రవీంద్రా రెడ్డి కోసం పనిచేసే అవకాశాలున్నాయి. కమలమ్మ తప్పుకోవడం వల్ల వైయస్ జగన్కు ఏదో మేరకు నష్టం జరుగుతుందని అంటున్నారు. మరి కొంత మంది జగన్ వర్గం శాసనసభ్యులు తమ వైపు వస్తారని డిఎల్ రవీంద్రా రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి పదవికి రాజీనామా చేయకుండానే తాను కడప నుంచి లోకసభకు పోటీ చేస్తున్నట్లు ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
More From
-
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications