వైయస్ జగన్కు మరో ఎమ్మెల్యే శ్రీనివాసులు ఝలక్, తిరిగి కాంగ్రెసులోకి?

కమలమ్మ బద్వేలు నియోజకవర్గంలో జగన్ వర్గం నాయకుడు గోవింద రెడ్డితో పొసగక తిరిగి కాంగ్రెసులోకి వచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుత పార్లమెంటు ఉప ఎన్నికలలో కూడా గోవిందరెడ్డితో కలిసి ఆయన చెప్పిన విధంగా నడుచుకుంటూ పనిచేయాలని జగన్ ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి ఆమె మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఆదివారం రాత్రి ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, అమర్నాథ్రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు సురేష్బాబు, వై.వి. సుబ్బారెడ్డిలు ఆమె స్వగహంలో చర్చలు జరిపి కాంగ్రెస్కు వెళ్లే ప్రయత్నం మానుకోవాలని కోరారు. జగన్ వర్గంలో ఆమెకు సముచిత స్థానం కల్పిస్తామని, ఆమె ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అయినా ఆమె వినకుండా తిరిగి కాంగ్రెసులోకి వచ్చారు.
More From
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications