పురందేశ్వరి అదృశ్య శక్తి, జగన్ ప్రాజెక్టులో హసన్ అలీ డబ్బు!: టిడిపి

మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సండూరు పవర్ ప్రాజెక్టుకు నల్ల కుబేరుడు హసన్ అలీ నుండి 125 కోట్లు అందాయని హైదరాబాదులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య ఆరోపించారు. యుపిఏ ప్రభుత్వం జగన్పై చర్యలు తీసుకోవడానికి మీనమేషాలు లెక్కిస్తుందని అన్నారు. మధుకొడాకు ఓ న్యాయం, రాజాకు ఓ న్యాయం జగన్కు మరో న్యాయమా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో జగన్ అవినీతి సొమ్ముతో బరిలోకి దిగుతున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications