కమలమ్మ సీరియల్: చర్చలు విఫలం, జగన్కు మళ్లీ ఝలక్

బద్వేలు నియోజకవర్గంలో గోవిందరెడ్డి ఆధిపత్యం కొనసాగిస్తూ తనను ప్రతి విషయంలో అడ్డుకుంటున్నారని కమలమ్మ జగన్కు ఫిర్యాదు చేశారని, జగన్ ఆమె మాటలు వినడానికి కూడా ఇష్టపడలేదని, గోవింద రెడ్డితో కలిసి పనిచేయాలని సూచించారని, దీంతో కమలమ్మ మనస్తాపానికి గురయ్యారని అంటున్నారు. జగన్ తన మాటలు వినిపించుకోకపోవడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కొనసాగడం మంచిది కాదని ఆమె ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే వచ్చే ఎన్నికల్లో తనకు వైయస్సార్ కాంగ్రెసు నుంచి టికెట్ దొరకడం కూడా కష్టమని, అంతా గోవింద రెడ్డే అవుతారని ఆమె భావించి తిరిగి కాంగ్రెసులోకి రావడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఆమెను కాంగ్రెసులోకి తీసుకురావడానికి శివరామకృష్ణయ్య చర్చలు జరిపినట్లు సమాచారం.
More From
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications