శ్రీకృష్ణపై, కమిటీ సభ్యులపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం

శ్రీకృష్ణపై, కమిటీ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి తమకు నివేదిక సమర్పించాలని నాంపల్లి కోర్టు హైదరాబాదులోని పంజగుట్ట పోలీసులను ఆదేశించింది. శ్రీకృష్ణపై, కమిటీ సభ్యులపై 418, 153ఎ, 504, 505 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని రెహ్మాన్ కోర్టును కోరారు. ముస్లింలకు, హిందువులకు మధ్య తగాదాలు పెంచే విధంగా కూడా నివేదిక ఉందని ఆయన ఆరోపించారు. శ్రీకృష్ణతో పాటు కమిటీ సభ్యులను అరెస్టు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు డిమాండ్ చేశారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications