ఉప ఎన్నికల్లో డమ్మీలు: ఐదుగురు జగన్లు, ముగ్గురు విజయమ్మలు
ఓటర్లను తికమక పెట్టి ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికి కాంగ్రెసు నాయకత్వం పన్నిన వ్యూహంలో భాగంగా జగన్, విజయమ్మల పేర్లున్నవారు నామినేషన్లు దాఖలు చేస్తున్నారని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కామన్ సింబల్ రాకపోవడంతో వైయస్ జగన్ను ఇబ్బంది పెట్టడానికి డమ్మీల చేత నామినేషన్లు వేయించడం ద్వారా కొంత మేరకు లబ్ధి పొందవచ్చునని కాంగ్రెసు నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. నిజానికి రోజుకు ఇద్దరు చెప్పిన విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి పేర్లున్నవారు డమ్మీలుగా నామినేషన్లు వేస్తున్నారు.
English summary
Dummies with the names of Jaganmohan Reddy and Vijayamma are filing nominations for Kadapa loksabha seat and Pulivendula assembly sear respectively. It is said that to confuse voters, congress has resorted to this act.
Story first published: Saturday, April 16, 2011, 17:23 [IST]