హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్య సాయిబాబాను నిర్బంధించారు: హైకోర్టులో న్యాయవాది పిటిషన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sathya Saibaba
హైదరాబాద్ : సత్య సాయిబాబా కోసం శర్మ అనే న్యాయవాది బుధవారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. వైద్యం పేర సత్య సాయిబాబాను నిర్బంధించారు. సత్య సాయిబాబాను భక్తులకు చూపించాలని ఆయన హైకోర్టును కోరారు. బాబాకు పారదర్శకంగా వైద్య సేవలు అందించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. సత్య సాయిబాబాకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆయన అన్నారు.

సత్య సాయిబాబాను చూపించకుండా ట్రస్టు, ప్రభుత్వం భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్నాయని ఆయన విమర్శించారు. గత నెల 28వ తేదీన సత్య సాయిబాబాను పుట్టపర్తిలో ప్రశాంతి నిలయం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందంటూ వైద్యులు ప్రకనటలు చేస్తున్నారు. బాబా ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని చెబుతూనే ఆ విధంగా చెబుతున్నారు. వైద్యులు ప్రకటనపై భక్తులు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

English summary
A lawyer called Sharma filed hebious corpus petition on Sathya Saibaba in High Court today. He appealed to the high Court to show Sathya Saibaba to his devotees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X