ఉత్తరాషాడ నక్షత్రంలో దేహం విడిచిన బాబా: ఉదయం 7.28కు మృతి

అయితే భక్తులు ఎవరు కూడా బాబాను చూడటానికి వైద్యశాలకు రాకూడదని వైద్యులు కోరుతున్నారు. బాబా మరణం తెలిసిన భక్తులు భారీగా పుట్టపర్తికి తరలి వస్తున్నారు. బాబా మరణం తెలిసిన ప్రముఖులు కూడా పుట్టపర్తికి తరలి వస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి తదితరులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వేలాదిగా పోలీసులు మోహరించారు. 28 రోజులుగా బాబా ఆసుపత్రిలో ఉన్న అనంతరం బాబా మరణించారు. అయితే బాబా మరణం తెలిసి భక్తులు ఎవరూ అఘాయిత్యాలకు పాల్పడ కూడదని భక్తులను కోరుతున్నారు. బాబా కేవలం శరీరాన్ని మాత్రమే వదిలి వెళ్లారని, ఆయన ఆత్మ మనతోనే ఉన్నదని అంటున్నారు. బాబా భక్తులు ఈ సమయంలో గుండె ధైర్యం చేసుకోవాలని కోరుతున్నారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications