కాంగ్రెసు ప్రభుత్వం కొనసాగదు, సంక్షోభం తప్పదు: కొండా సురేఖ
కడప లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డికి అందరూ అశ్చర్యపోయే విధంగా అత్యధిక మెజార్టీ ఇవ్వాలని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జగన్కు మెజార్టీ తగ్గించేందుకు కాంగ్రెసు పార్టీ పోలీసుల ద్వారా ఒత్తిడి తెస్తుందని ఆయన మంగళవారం విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు చెప్పే కల్లబొల్లి మాటలు విని మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
Comments
konda surekha ysr congress congress kadapa bypolls kadapa కొండా సురేఖ వైయస్సార్ కాంగ్రెసు కాంగ్రెసు కడప ఉప ఎన్నికలు కడప
English summary
Congress MLA, belonging to YSR Congress party president YS Jagan camp, Konda Surekha said that Congress government will crisis after Kadapa bypolls.
Story first published: Tuesday, April 26, 2011, 13:53 [IST]