రేపే శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు భేటీలో కీలక నిర్ణయం

సత్య సాయిబాబా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాల వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రయోజనం పొందారు. ఆ కార్యక్రమాలను ట్రస్టు సమర్థంగా నిర్వహిస్తుందో, లేదో ఆనే ఆందోళన భక్తులను చుట్టుముడుతోంది. చెక్ పవర్ ఎవరికిస్తారనే విషయంపై కూడా స్పష్టత లేదు. చెక్ పవర్ను తాత్కాలికంగా ట్రస్టు కార్యదర్శి చక్రవర్తికి ఇవ్వవచ్చునని ప్రచారం జరుగుతోంది. పూర్తి అధికారాలు సత్యజిత్, ఆర్జె రత్నాకర్లకు ఉమ్మడిగా ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని చెబుతున్నారు. బాబా తన వారసుడిని ప్రకటించకపోవడంతో ప్రస్తుత గందరగోళం చోటు చేసుకుంది.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications