వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్ని కంప్యూటర్స్ Q1 నికర లాభం రూ 162.28 కోట్లు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Patni Computer
మిడ్‌ సైజ్‌ కంప్యూటర్‌ సంస్థ పత్ని కంప్యూటర్‌ సిస్టమ్స్‌ మార్చి 31, 2011తో ముగిసిన మొదటి త్రైమాసానికి ఏకీకృత నికర లాభంలో 3.33 శాతం వృద్ధితో రూ.162.28 కోట్లు ఆదాయాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.157.04 కోట్లు ఆదాయాన్ని నమోదు చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గత తెైమాసికంలో కంపెనీ తమ అంచనాల మేరకు పనితీరును ప్రదర్శించిందని.. కస్టమర్లకు.... వాటాదారులకు ఇదే విధంగా సేవలందజేస్తామని పత్రి సీఈవో జేయ్‌కుమార్‌ చెప్పారు.

జనవరి - మార్చి త్రైమాసికంలో గరిష్ఠ ఆదాయం రూ.891.69 కోట్లు కాగా.. అంతకు ముందు ఏడాది రూ.812.10 కోట్లు. స్వల్ప కాలానికి ఫలితాలు అటు ఇటు ఉన్నా.. దీర్ఘ కాలంలో అన్ని సర్దుకుంటాయని ఆయన చెప్పారు. 25-30 మిలియన్‌ డాలర్ల ఆర్డర్లు దక్కాయని సీఈవో చెప్పారు. పత్ని కంప్యూటర్‌తో గత త్రైమాసికంలో ఐ-గేట్‌ టేకోవర్‌ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.

English summary
Patni Computer Systems reported a 20.4% year-on-year decline in consolidated net profit at USD 26.5 million for the first quarter (January-March), due to a rise in costs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X