రెండు నెలల క్రితమే జగన్ బిజెపి జాతీయ నేతలను కలిశారు: నారాయణ

సామాజిక న్యాయం పేరుతో పార్టీని స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కాంగ్రెసు పార్టీలో తన పార్టీని విలీనం చేయడాన్ని నారాయణ తప్పు పట్టారు. పిఆర్పీని కాంగ్రెసులో విలీనం చేయడం అనైతికమన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల సందర్భంగా కడప జిల్లాలో జరుగుతున్న అధికార దుర్వినియోగం, డబ్బుపంపిణీ రాష్ట్రంలో మరెక్కడా లేదన్నారు.












Click it and Unblock the Notifications