న్యాయం కోసం భర్త ఇంటి ముందు ఆందోళన: రెండో భార్యతో భర్త పరార్

అంతేకాకుండా తన భర్త మరో యువతిని రెండో పెళ్లి చేసుకున్నారనే విషయం రమాదేవి దృష్టికి వచ్చింది. దీంతో రమాదేవి తన కొడుకు ప్రశాంత్ మృతదేహంతో భర్త చంద్రశేఖరరాజు ఇంటి ముందు గురువారం ఆందోళనకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తానని చెప్పింది. అయితే రమాదేవి ఇంటి వద్దకు ఆందోళన చేయడానికి వస్తుందనే విషయం తెలుసుకున్న భర్త తన రెండో భార్యతో సహా పరారయినట్లుగా తెలుస్తోంది. తానకు పెళ్లి అయిన నాటి నుండి అత్తింటి వారిలో కష్టాలు ఉన్నాయని రమాదేవి చెబుతోంది. తమ తల్లిదండ్రులు ఇచ్చిన కట్నమే కాకుండా అదనపు కట్నం తెమ్మని వారు చిత్ర హింసలు పెట్టారని చెబుతోంది.
More From
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications