జగన్పై ఇలా చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు: వట్టి వసంత్ కుమార్

చిరంజీవి తాను ముఖ్యమంత్రిని కావాలనే ప్రజారాజ్యం పార్టీని స్థాపించారని అన్నారు. జగన్ ఇప్పటికైనా తన వైఖరి మార్చుకుంటే బావుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్ రాజశేఖరరెడ్డిని కూడా గతంలో చాలామంది కాంగ్రెసును వీడి కొత్త పార్టీ పెట్టమని వైయస్ ముందుకు రాలేదని, కానీ జగన్ మాత్రం కాంగ్రెసును వీడి తప్పు చేశారన్నారు. అయితే ఇటీవల మంత్రి పదవిపై ఏకంగా అధిష్టానం వద్దకే వెళ్లిన వట్టి వసంత్ కుమార్ మాత్రం ఎవరో మాట్లాడిస్తే మాట్లాడాడని చెప్పే అవకాశం లేకుండా పోయింది. ఇటీవల ఎవరు మాట్లాడినా అధిష్టానం మాట్లాడిస్తుందనే ఆరోపణలు వచ్చేవి. కానీ వైయస్కు సన్నిహితుడు, వైయస్ కుటుంబ హితుడు అయిన వట్టి జగన్పై చాలా కాలం తర్వాత నోరు విప్పడం విశేషం.












Click it and Unblock the Notifications