టిడిపి మహిళా నేతల గిల్లికజ్జాలు: నచ్చజెప్పిన శోభా హైమావతి

అయితే పరిస్థితి గమనించిన తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు శోభా హైమావతి కుసుమ కుమారికి నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగిందంట. మరోసారి ఇలా జరగకుండా చూస్తామని కుసుమకు నచ్చజెప్పడంతో పాటు అటు మహిళా రాష్ట్ర నేతను కూడా సముదాయించి మనకు ప్రచారం ముఖ్యమని చెప్పిందంట.












Click it and Unblock the Notifications