ప్రియుడు మోసం చేశాడని పోలీసులు స్టేషన్ ఎదుట నర్స్ ఆత్మహత్య

ఇంటర్మీడియట్ పూర్తి చేసి వ్యవసాయం చేసుకుంటున్న సత్యనారాయణ అనే యువకుడు తనను ప్రేమించాడని, పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడని దుంగ లక్ష్మి అనే నర్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు రోజులుగా ఆమె మాడుగుల పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతోంది. అయితే సత్యనారాయణకు కౌన్సెలింగ్ చేస్తున్నామని చెబుతూ వచ్చారు. బుధవారం కూడా సత్యనారాయణను పోలీసులు పిలిపించి మాట్లాడారు. తనపై కేసు నమోదు చేసుకోవచ్చునని, తాను మాత్రం దుంగ లక్ష్మిని పెళ్లిని చేసుకోనని కచ్చితంగా చెప్పాడు.
సత్యనారాయణ పెళ్లికి నిరాకరించడంతో కేసు పెట్టేందుకు పోలీసులు సిద్ధపడ్డారు. ఫిర్యాదుపై సంతకం చేయాలని పోలీసులు దుంగ లక్ష్మికి చెప్పారు. తనకు పెళ్లి కావాల్సిందేనని చెబుతూ ఆమె ఆత్మహత్య చేసుకుంది. దుంగ లక్ష్మి నర్సింగ్ పూర్తి చేసి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్గా పని చేస్తోంది.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications