నిరాయుధుడు ఒసామా బిన్ లాడెన్పై అమెరికా సీల్స్ దాడి

లాడెన్ భయపెట్టే కదలికలను ప్రదర్శించాడని, తమ సీల్స్కు ముప్పు తలపెట్టే ప్రమాదం కనిపించిందని, దాంతో తమవాళ్లు లాడెన్ను కాల్చి చంపారని పెనెట్టా ఎన్బిసి నైట్లీ న్యూస్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ స్థితిలో లాడెన్ మరణాన్ని ప్రపంచానికి ఎలా చూపించాలనే సందేహంలో అమెరికా పడినట్లు అర్థమవుతోంది. లాడెన్ మృతిని ప్రకటిస్తూ న్యాయం జరిగిందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పారు. ఇస్లాం మత సంప్రదాయాల ప్రకారం లాడెన్ మృతదేహాన్ని సముద్రంలో కలిపేశామని శ్వేతసౌధం అధికార వర్గాలు చెప్పాయి.
More From
-
హార్ముజ్ స్ట్రెయిట్ పై కన్నేసిన ట్రంప్- నాటోపై రుసరుస -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications