వైయస్ జగన్ విజయాన్ని కోరుతున్న తెలంగాణ నాయకులు

తెలంగాణలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పట్టు సాధించింది. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తెలంగాణలో పూర్తి బలహీనపడిందని భావిస్తున్నారు. తమ పార్టీ పట్టును నిలబెట్టుకోవడానికి కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు కష్టపడుతున్నా అంత ఫలితం ఇవ్వడం లేదని చెబుతున్నారు. పైగా, కడపలో వైయస్ జగన్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తే తెలంగాణ నాయకులు చాలా మంది ఆయన వైపు మళ్లే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు. దానివల్ల కాంగ్రెసు పార్టీ తెలంగాణలో మరింత బలహీనపడుతుందని, సీమాంధ్రలో వైయస్ జగన్ పట్టు పెరిగితే అక్కడా కష్టాలు ఎదురవుతాయని, ఈ పరిస్థితి కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ దిశగా ఆలోచన చేయడానికి పనికి వస్తుందని విశ్లేషిస్తున్నారు.
వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు ఇప్పుడు తెలంగాణలో స్వేచ్ఛగా పర్యటిస్తున్నారు. వైయస్ జగన్ ఫీజు రీయంబర్స్మెంట్ ఆందోళనకు కూడా తెలంగాణ నాయకుల నుంచి వ్యతిరేకత ఎదురు కాలేదు. దీన్నిబట్టి వైయస్ జగన్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే తమకు మరింత లాభం జరుగుతుందని తెలంగాణ నాయకులు భావిస్తున్నారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications