కడపలో వైయస్ జగన్కు మెజారిటీ అంతంతనే: ఆనం వివేకానంద రెడ్డి

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే సత్తా ఎవరికీ లేదని ఆయన అన్నారు. వైయస్ జగన్ వెంట శాసనసభ్యులు ఎవరూ కొత్తగా వెళ్లరని ఆయన అన్నారు. పులివెందుల శాసనసభ స్థానంలో తమ పార్టీ అభ్యర్థి వైయస్ వివేకానంద రెడ్డే గెలుస్తారని, వైయస్ వివేకానందపై ప్రజల సానుభూతి ఉందని ఆయన చెప్పారు. కడపలో వైయస్ జగన్కు లక్ష మెజారిటీ వస్తే ఎక్కువని ఆయన అన్నారు.
More From
-
చెప్పినా జగన్ వినలేదు.. అందుకే ఓటమి, కొడాలి నాని సంచలనం..!! -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!











Click it and Unblock the Notifications