వైయస్ జగన్ పార్టీ ఏజెంటుగా భన్వర్లాల్ వ్యవహరించారు: వీరశివా రెడ్డి

తాను వైయస్ జగన్కు చెందిన డబ్బులపై ఇచ్చిన ఫిర్యాదును భన్వర్ లాల్ చాలా ఆలస్యంగా ఎస్పీ, కలెక్టర్లకు ఆలస్యంగా పంపారని, దీంతో జగన్ డబ్బులను తరలించడానికి వీలు కల్పించారని ఆయన అన్నారు. భన్వర్ లాల్ ఏకపక్షంగా వ్యవహరించారని ఆయన అన్నారు. పోలింగ్ రోజు ఎస్పీ తనను అరెస్టు చేయడానికి ప్రయత్నించాడని ఆయన అన్నారు. ఆ విషయంపై తాను డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.
More From
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications