వైయస్ జగన్ విజయం తెలంగాణకు మంచిదైంది: జూపల్లి కృష్ణారావు

జూన్ 1వ తేదీలోగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణకు చెందిన మంత్రులు, శానససభ్యులు రాజీనామా చేయాలని, రాజీనామాలు చేయకపోతే ప్రజలు ద్రోహులుగా పరిగణిస్తారని ఆయన అన్నారు. 14ఎఫ్ను సవరించిన తర్వాతనే ఎస్సై రాత పరీక్షలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డిది మాటల పోరాటమని, తమది ప్రత్యక్ష పోరాటమని ఆయన అన్నారు.
More From
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications