బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి ఓటమి బాధించింది: వైయస్ జగన్

ఎన్నికలకు సిద్దం కావాలని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు ఆయన సవాల్ విసిరారు. ఉప ఎన్నికల్లో విజయం పాలు పొంగులాంటిదని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆయన ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఎవరి సత్తా ఏమిటో తేల్చుకుందామని, తాను సవాల్ చేస్తున్నానని, తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని ఆయన అన్నారు. తాను తన తండ్రి ఫొటో పెట్టుకుని ఎన్నికల్లోకి దిగుతానని, కాంగ్రెసు సోనియా, రాహుల్ గాంధీల ఫొటోలు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన అన్నారు.
సోనియా గాంధీ మాటకు తాను అంగీకరిస్తే రాజకీయంగా తాను ఎంతో ఎత్తులో ఉండేవాడినని, అయితే విశ్వసనీయత, వ్యక్తిత్వం, సమగ్రత ప్రశ్నలు తలెత్తాయని, దాంతో తాను ఆత్మగౌరవానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చానని, విశ్వసనీయతను నమ్ముకున్నానని ఆయన అన్నారు.
More From
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications