సామాన్యుడి నెత్తిన భారం: రూ.5 పెరిగిన పెట్రోలు ధరలు

గతంలో ఎన్నడూ లేనంతగా ఒకేసారి లీటరు పెట్రోలు ధర ఐదు రూపాయలు పెంచారు. దీంతో లీటరు పెట్రోలు ధర ఢిల్లీలో రూ.63.37కు చేరుకుంది. రాష్ట్ర రాజధానిలో రూ.71లను తాకింది. శనివారం అర్ధరాత్రి నుంచే కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. ఇది ఇంతటితో ఆగేలా లేదు! ముందుంది... మొసళ్ల పండగ! అతి త్వరలోనూ డీజిల్పై రూ.4, వంటగ్యాస్ సిలిండర్పై రూ.20 నుంచి 25 వరకు పెంచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తోంది. పెట్రోలుపైనా మరో విడత వడ్డన ఖాయంగా కనిపిస్తున్నాయి.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications