చంద్రబాబుపై నిప్పులు చెరిగిన జగన్, కాంగ్రెసుతో కుమ్మక్కని ఆరోపణ

చంద్రబాబు నాయుడు 47 మంది శానససభ్యులతో 2004లో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారని, ఇప్పుడు 90 మంది శానససభ్యులున్నా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి ముందుకు రావడం లేదని, ఇదే కాంగ్రెసుతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని చెప్పడానికి నిదర్శనమని ఆయన అన్నారు. ప్రజల సమస్యలపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ప్రజా సమస్యలు పట్టని ప్రస్తుత ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని ఆయన అన్నారు. ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆయన అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
More From
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications