మహానాడుకు హరికృష్ణ హాజరు, స్వర్గీయ ఎన్టీఆర్కు నివాళి
మహానాడు ప్రారంభమైన వెంటనే పార్టీ కార్యదర్శి పి.చంద్రశేఖర్ కార్యదర్శి నివేదికను మహానాడులో ప్రవేశపెట్టారు. రైతాంగ సమస్యలపై, ప్రజా సమస్యలపై పార్టీ చేసిన పోరాటాలను ఆయన వివరించారు. రైతు సమస్యలపై చంద్రబాబు చేసిన నిరాహారదీక్షను ఆయన ప్రస్తావించారు. వివిధ పార్టీల జాతీయ నాయకులు చంద్రబాబు చేత దీక్ష విరమింపజేశారని ఆయన చెప్పారు. చంద్రబాబుపై ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలపై చంద్రబాబు నిత్యం ప్రజల్లోకి వెళ్తున్నారని ఆయన చెప్పారు.
Comments
harikrishna chandrababu naidu telugudesam mahanadu hyderabad హరికృష్ణ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం మహానాడు హైదరాబాద్
English summary
Rajyasabha member Nandamuri Harikrishna attended TDP Mahanadu today. Mahanadu was inaugurated by Chandrababu Naidu.
Story first published: Friday, May 27, 2011, 11:39 [IST]