సిగ్గు లేకుండా చంద్రబాబు కుమ్మక్కై మమ్మల్ని అంటున్నారు: వైయస్ జగన్

సంక్షేమ పథకాలను పట్టించుకోని ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతారని పేదవాళ్లు, రైతు సోదరులు ఆశగా ప్రతిపక్షంవైపు వేయికళ్లతో ఎదురుచూస్తుంటే చంద్రబాబు నాయుడు చేతగాని దద్దమ్మలాగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై ఈ ప్రభుత్వానికి వారం రోజులు గడువిచ్చి అవిశ్వాసం పెట్టి గట్టిగా దండించాల్సిందిపోయిఅధికార కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై చేతగాని ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. దివంగత నేత రాజశేఖరరెడ్డి సువర్ణ యుగం సాగుతున్న రోజుల్లో 46 మంది ఎమ్మెల్యేలతోనే అవిశ్వాసం పెట్టిన చంద్రబాబు ఆ వేళ ఏ లెక్కలు చూసుకొని పెట్టారని, ఈ రోజు 90 మంది ఎమ్మెల్యేలున్నా ఎందుకు మాట్లాడ్డం లేదని ఆయన అడిగారు.
ఈ రోజు మద్దతు ధర లేక రైతులు విలవిల్లాడుతున్నారని, వారికి మద్దతు ధర దక్కేలా చేయడానికి రూ. 2 వేల కోట్లు అవసరమని, వాటిని కేటాయించాలంటూ ప్రభుత్వానికి చంద్రబాబు అవిశ్వాసం నోటీసివ్వాలని కేటాయించకపోతే అవిశ్వాసం పెట్టాలని ఆయన అన్నారు. ఫీజు రీయింబర్స్మెంటుకు రూ. 6,800 కోట్లూ కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని ఆయన చంద్రబాబును అడిగారు. చంద్రబాబు 90 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా చేతగాని దద్దమ్మలా కూర్చుని తమను అవిశ్వాసం పెట్టాలని అడగడం మీకు సిగ్గుగా లేదా అని ఆయన అడిగారు.
-
జగన్ మరో మెడికల్ కాలేజీల తరహా వార్నింగ్..!! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications