ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ దెబ్బకు విలవిలలాడుతున్న ఐఫోన్, బ్లాక్ బెర్రీ

ఇక ప్రపంచంలో ఐకానిక్ డివైజ్గా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న ఐఫోన్ 26శాతంతో షేర్ని సంపాదించి రెండవ స్దానంలో నిలిచింది. ఇక రీసెర్ట్ ఇన్ మోషన్ తయారు చేసేటటువంటి బ్లాక్ బెర్రీ 23శాతంతో షేర్తో మూడవ స్దానంలో ఉంది. ఇది మాత్రమే కాకుండా నీల్సన్ సర్వే వారు గ్రహించింది మరోకటి ఉంది. అదేమిటంటే ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడుతున్నటువంటి వారు ఎక్కువ డేటాని కూడా యాక్సెస్ చేస్తున్నారని సమాచారం. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ యూజర్స్ నెలకు యావరేజిగా 582 MB డేటాని సెర్చ్ చేస్తున్నారు. అదే ఐఫోన్ యూజర్స్ విషయానికి వస్తే కేవలం 492 MB మాత్రమే డేటాని సెర్చ్ చేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది.
మార్చి 2011లో నీల్సన్ సర్వే ప్రకారం 31శాతం మంది యూజర్స్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్ని కొనుక్కోవడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. కేవలం 30శాతం మంది మాత్రమే ఐఫోన్ని కోనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొత్తగా నిర్వహించినటువంటి సర్వేని బట్టి చూస్తుంటే ఎక్కువ శాతం మంది ఆండ్రాయిడ్ ఫోన్స్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications