పిసిసి రేసులో పొన్నాల లక్ష్మయ్య, ఎజెండాలో మంత్రి వర్గ ప్రక్షాళన?

శాసనసభ స్పీకర్గా నాదెండ్ల పేరు ఖరారైనట్లే. ఈ నెల 4వ తేదీ ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక కోసం శాసనసభ సమావేశమవుతోంది. డిప్యూటీ స్పీకర్ పదవికి నాదెండ్ల మనోహర్ గురువారం సాయంత్రం రాజీనామా చేశారు. డిప్యూటీ స్పీకర్గా ప్రస్తుతం ప్రభుత్వ చీఫ్ విప్గా ఉన్న మల్లుభట్టి విక్రమార్క పేరు వినిపిస్తోంది. ప్రభుత్వ చీఫ్ విప్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపికయ్యే అవకాశాలున్నాయి. పనిలో పనిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గ ప్రక్షాళనకు కూడా శ్రీకారం చుడుతున్నారు. దామోదరం రాజనర్సింహను ఉప ముఖ్యమంత్రిగా ఎంపిక చేసే అవకాశాలున్నాయి.
More From
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications