స్పీకర్ పదవికి తెలుగుదేశం పార్టీ పోటీ, అభ్యర్థిగా కెఇ కృష్ణమూర్తి?

కాగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు చంద్రబాబుతో భేటీ అనంతరం నేరుగా అసెంబ్లీకి చేరుకున్నారు. అక్కడ టిడిఎల్పీ కార్యాలయంలో వారు మరోసారి సమావేశమయ్యారు. అనంతరం వారు శాసనసభా కార్యదర్శి సదారాంను కలిసి అసెంబ్లీ అత్యవసర సమావేశం నిర్వహించాలని కోరారు. డిప్యూటీ స్పీకర్కు అవిశ్వాసం నోటీసు ఇవ్వాలని వెళ్లినప్పటికీ ముందు అపాయింట్మెంట్ తీసుకోనందున ఆయన అందుబాటులో లేరు. అసెంబ్లీ కార్యదర్శిని కలిసిన అనంతరం టిడిపి ఎమ్మెల్యేలు మీడియా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సమస్యలతో పాటు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం అయిందని ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. సమస్యలు తీర్చడంలో ప్రభుత్వం విఫలం అయినందునే తాము రైతాంగ సమస్యలపై అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించుకున్నామని అన్నారు. అయితే డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేరని చెప్పారు. అవిశ్వాసంపై తమతో కలిసి వచ్చే వారు రావచ్చని సూచించారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications