స్పీకర్ పదవికి తెలుగుదేశం పార్టీ పోటీ, అభ్యర్థిగా కెఇ కృష్ణమూర్తి?

కాగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు చంద్రబాబుతో భేటీ అనంతరం నేరుగా అసెంబ్లీకి చేరుకున్నారు. అక్కడ టిడిఎల్పీ కార్యాలయంలో వారు మరోసారి సమావేశమయ్యారు. అనంతరం వారు శాసనసభా కార్యదర్శి సదారాంను కలిసి అసెంబ్లీ అత్యవసర సమావేశం నిర్వహించాలని కోరారు. డిప్యూటీ స్పీకర్కు అవిశ్వాసం నోటీసు ఇవ్వాలని వెళ్లినప్పటికీ ముందు అపాయింట్మెంట్ తీసుకోనందున ఆయన అందుబాటులో లేరు. అసెంబ్లీ కార్యదర్శిని కలిసిన అనంతరం టిడిపి ఎమ్మెల్యేలు మీడియా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సమస్యలతో పాటు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం అయిందని ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. సమస్యలు తీర్చడంలో ప్రభుత్వం విఫలం అయినందునే తాము రైతాంగ సమస్యలపై అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించుకున్నామని అన్నారు. అయితే డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేరని చెప్పారు. అవిశ్వాసంపై తమతో కలిసి వచ్చే వారు రావచ్చని సూచించారు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications