అవినీతి మంత్రులను శిక్షించాల్సిందే: యోగా గురు రామ్దేవ్ బాబా

అవినీతిపరులైన రాజకీయ నాయకులను, మంత్రులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. తన దీక్ష ఓ వర్గానికి చెందినదో లేక రాజకీయ ప్రేరేపితమో కాదన్నారు. ఈ సందర్భంగా బాబా తన దీక్ష గురించి తన మద్దతుదారులకు వివరించారు.












Click it and Unblock the Notifications