బాబా రామ్దేవ్ హైదరాబాద్ వస్తున్నాడనే వార్తలు: అర్థరాత్రి కలకలం

దీంతో రాష్ట్ర పోలీసుల యంత్రాంగం అప్రమత్తమయింది. శంషాబాద్ విమానాశ్రయంలో అదనపు డిజిపి స్థాయి అధికారితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాబాను ఏ క్షణంలో ఇక్కడకు తీసుకు వచ్చినా అప్రమత్తంగా ఉండేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. పోలీసులు ఉదయం వరకు బందోబస్తు చేశారు. అయితే ఆదివారం ఉదయం సమయంలో బాబా రావడం లేదని తెలిసి బందోబస్తును విరమించుకున్నారు. కాగా బాబాను ప్రత్యేక హెలికాప్టర్లో సఫ్దర్ జంగ్ విమానాశ్రయం నుండి హరిద్వార్ తీసుకు వెళ్లినట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications