టి-కాంగ్రెసుకు షాక్: ప్రాంతీయవాదం లేదంటూ జైపాల్ రెడ్డి సంచలనం!

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమర్థవంతంగా పని చేస్తున్నారని జైపాల్ రెడ్డి అన్నారు. జాతీయస్థాయిలో కాంగ్రెసుకు ప్రత్యామ్నాయ పార్టీ లేదన్నారు. బిజెపి ఐదు రాష్ట్రాల్లో ఉనికి కోల్పోయిందన్నారు. అలాంటి పార్టీ కాంగ్రెసుకు ఎలా ప్రత్యామ్నాయం అవుతుందని ప్రశ్నించారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బొత్స సత్యనారాయణ చొరవ, సమర్థత ఉన్న వ్యక్తి అన్నారు.












Click it and Unblock the Notifications