ఎమ్మెల్యేలు పగలు సిఎంతో, రాత్రి జగన్తో సంసారం: నారాయణ
మిల్లర్లతో కుమ్మక్కు అయిన ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. ప్రజా సమస్యలపై వచ్చే సమావేశాలలో తాము అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొవాలని సవాల్ విసిరారు. తెలంగాణ అంశాన్ని కేంద్రం జఠిలం చేసిందని అభిప్రాయపడ్డారు.
narayana cpi kiran kumar reddy ys jagan congress anantapur నారాయణ సిపిఐ కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ జగన్ కాంగ్రెసు అనంతపురం
English summary
CPI state secretary Narayana was blamed Congress mlas who were going with YSR Congress party president YS Jaganmohan Reddy.
Story first published: Saturday, June 11, 2011, 15:31 [IST]