ఎన్టీఆర్ ట్రస్టు భవన్కు హరికృష్ణ: వర్క్షాప్ వేదికపై బావబావమరుది

ఇటీవల చంద్రబాబు తన తనయుడు లోకేష్ కుమార్ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. దానికి ప్రతిగా హరికష్ణ జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి తీసుకు రావడం జరిగి పోయింది. తద్వారా టిడిపిలో వారసత్వ పోరు అంశం తెరపైకి వచ్చింది. అయితే ఇటీవల జరిగిన మహానాడులో చంద్రబాబు లోకేష్ రాజకీయ ప్రవేశంపై వెనక్కి తగ్గారు. అయినప్పటికీ హరికృష్ణ తగ్గనట్టు కనిపించారు. మహానాడు రెండో రోజు హాజరైన హరికృష్ణ మధ్యలోనే అలిగి వెళ్లి పోయారు. చంద్రబాబు, హరికృష్ణ మధ్య అసంతృప్తి ప్రత్యక్షంగా బయట పడింది. అయితే టిడిపి వర్క్షాప్కు హరికృష్ణ హాజరు కావడం ద్వారా తమలో విభేదాలు లేవని చెప్పాలనుకున్నట్టుగా కనిపిస్తోంది.
More From
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications