ఎన్టీఆర్ ట్రస్టు భవన్కు హరికృష్ణ: వర్క్షాప్ వేదికపై బావబావమరుది

ఇటీవల చంద్రబాబు తన తనయుడు లోకేష్ కుమార్ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. దానికి ప్రతిగా హరికష్ణ జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి తీసుకు రావడం జరిగి పోయింది. తద్వారా టిడిపిలో వారసత్వ పోరు అంశం తెరపైకి వచ్చింది. అయితే ఇటీవల జరిగిన మహానాడులో చంద్రబాబు లోకేష్ రాజకీయ ప్రవేశంపై వెనక్కి తగ్గారు. అయినప్పటికీ హరికృష్ణ తగ్గనట్టు కనిపించారు. మహానాడు రెండో రోజు హాజరైన హరికృష్ణ మధ్యలోనే అలిగి వెళ్లి పోయారు. చంద్రబాబు, హరికృష్ణ మధ్య అసంతృప్తి ప్రత్యక్షంగా బయట పడింది. అయితే టిడిపి వర్క్షాప్కు హరికృష్ణ హాజరు కావడం ద్వారా తమలో విభేదాలు లేవని చెప్పాలనుకున్నట్టుగా కనిపిస్తోంది.
More From
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications