సిఎం కిరణ్ వ్యతిరేక వర్గం ఎమ్మెల్యే పెద్దిరెడ్డితో చిరంజీవి భేటీ
కాగా తిరుపతిలోని స్వయంసహాయక సంఘాలకు తిరుమలలో దుకాణాల కేటాయింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడం గర్వంగా ఉందన్నారు. కాంగ్రెసులో సాధారణ కార్యకర్తలా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళతానని చెప్పారు. సోనియాగాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెసు మహిళలకు అన్ని రంగాలలో ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. చిరంజీవి తిరుపతిలో రెండురోజుల పాటు పర్యటిస్తారు. గురువారం మీడియాతో మాట్లాడుతానని చెప్పారు.
Comments
chiranjeevi peddireddy ramachandra reddy tirupati kiran kumar reddy chittoor చిరంజీవి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తిరుపతి కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు
English summary
Tirupati MLA Chiranjeevi met with CM Kiran Kumar Reddy opposer Peddireddy Ramachandra Reddy in chittoor today.
Story first published: Wednesday, June 15, 2011, 16:06 [IST]