వైయస్ జగన్ సిఎం కావాలనుకున్నాను: మంత్రి రఘువీరారెడ్డి

కాగా బుధవారం అనంతపురం జిల్లాలో మంత్రి రఘువీరారెడ్డి పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి, పార్టీ సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వర్గం, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన నేతలు పాల్గొనలేదు.












Click it and Unblock the Notifications