వైయస్ జగన్ అలా చేస్తే మంచిదే: ఓదార్పుపై జెసి దివాకర్ రెడ్డి

అధిష్టానానికి రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు డెడ్ లైన్లు విధించడం సరికాదన్నారు. ప్రజాప్రతినిధులు అధిష్టానానికి సమయం ఇవ్వాలని సూచించారు. అయితే తాను తెలంగాణ విషయంలో కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరో నేత కోరారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆ దిశలో చర్యలు తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications