కాంగ్రెసు పార్టీపై కావాలనే జగన్ వర్గం దుష్ప్రచారం: చీఫ్ బొత్స

వైఎస్ మరణానంతరం సంక్షేమపథకాలన్నీ మరుగునపడ్డాయని విపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని అందులో వాస్తవం లేదని అన్నారు. సోనియాగాందీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అన్ని సంక్షేమపథకాలను ముందుకు తీసుకువెళుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కష్టాల్లో ఉన్నదని కొంతమంది భ్రమపడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమ పథకాలన్నీ సజావుగా సాగుతాయని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications