ఎమ్మెల్యేలను తిప్పుకుంటున్న నీది నైతికతనా?: జగన్కు పిఆర్పీ ప్రశ్న

ప్రజల ఆస్తులను ఎవరు దుర్వినియోగం చేసినా తప్పే అన్నారు. ప్రభుత్వం చేసినా, ఇతర వ్యక్తుల కంపెనీలు చేసిన తప్పే అని జగన్ సాక్షిని ఉద్దేశించి అన్నారు. జగన్ సంస్థలకు ఐటి నోటీసులు ఇచ్చిందని అన్నారు. చిరంజీవి కూడా అవినీతి కుంభకోణాలపై స్పందించారన్నారు.












Click it and Unblock the Notifications