వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్యవసరంగా శ్రీనగర్‌ విమానాశ్రయంలో ల్యాండింగైన చిదంబరం హెలికాప్టర్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

P Chidambaram
శ్రీనగర్: కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బుధవారం అత్యవసరంగా శ్రీనగర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఆయన బుధవారం కాశ్మీర్‌లో ఏరియల్ సర్వేకు వెళ్లారు. సాంకేతిక లోపం కారణంగానే హెలికాప్టర్‌ను అత్యవసరంగా నిలిపివేసినట్లు సమాచారం. కాగా హోంమంత్రిచిదంబరంతో పాటు వెళ్లిన ఇతర ఉన్నతాధికారులు క్షేమంగా ఉన్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించి ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ విమానంలో హోంమంత్రి చిదంబరం ప్రయాణిస్తున్నందువల్లే పైలెట్లు రిస్క తీసుకోవడం ఇష్టం లేక అత్యవసరంగా ల్యాండింగ్ చేయడం జరిగిందన్నారు. ఐతే దీనిని చిదంబరం బలవంతం మీద ల్యాండింగ్ చేశారని అరోపణలు వస్తున్నాయి. అటువంటి వాటిలో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు.

English summary
Union home minister P Chidambaram was on Wednesday forced to change his helicopter while on way to Gurez from Pahalgam in Kashmir valley following a "deviation" in the chopper's flight parameter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X