పేపర్లో నాగం స్టేట్మెంట్లు వెనుక పేజికి వెళ్లి పోయాయి: టిడిపి

కాగా రాజీనామాలతో రాజకీయ సంక్షోభం సృష్టించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని ఆపార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి దయాకర్రావు కరీంనగర్లో తెలిపారు. పొలిటికల్ జెఏసి చైర్మన్ కోదండరామ్కు చేతనైతే రాజీనామాల డెడ్లైన్లపై వెంటనే స్పందించాలని లేకపోతే నాలుగు, ఐదు రోజుల్లో టిడిపి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుందని ఎర్రబెల్లి అన్నారు. కాగా కరీంనగర్లో జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశాన్ని తెలంగాణవాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications