ఎంపీల రాజీనామా వాయిదా: స్పీకర్ ఆఫీసులోనే నిరీక్షణ

ఎంపీలు మధు యాష్కీ, బలరామ్ నాయక్ ఫ్యాక్స్ ద్వారా రాజీనామాలు పంపిస్తారని చెప్పారు. కాగా అధిష్టానంతో చర్చలకు తాము వ్యతిరేకం కాదని చెప్పారు. అయితే తెలంగాణ ఇస్తామనే ఒకే ఒక డిమాండ్తో తాము చర్చలకు సిద్ధమని ప్రకటించారు. తమ అంతిమ లక్ష్యం తెలంగాణే అని చెప్పారు. రాజీనామాలపై ఎలాంటి రెండో ఆలోచన లేదన్నారు. స్పీకర్ వచ్చే వరకు ఇక్కడే ఉంటామని చెప్పారు. కాగా హైదరాబాదులో మంత్రి జానారెడ్డి మంత్రుల రాజీనామా పత్రాలను డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్కకు సమర్పించారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా సైతం అందులో ఉన్నట్టుగా సమాచారం. రాజీనామాలు సమర్పించడానికి తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు తెలంగాణ ప్రాంత లోకసభ సభ్యులు నామా నాగేశ్వర రావు, రమేష్ రాథోడ్ ఢిల్లీకి బయలుదేరారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications