అవినీతిపై యుద్దంలో అన్నాహజారే బృందానికే ఓటు

ఇక అన్నా హజారే బాటలోనే పయనించి నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ పట్ల ప్రజలు విశ్వాసం ప్రకటించక పోవడం మరో విశేషం. చాలామంది ప్రధానిని కూడా లోక్పాల్ పరిధిలోకి తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థను కూడా ఎక్కువ వరకు లోక్పాల్ పరిధిలోకి తేవాలన్నారు. గత ఆరు నెలల కాలంలో అవినీతి బాగా పెరిగిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. అన్నా తరహా పౌర ఉద్యమాలు అవినీతిని కాద్దిగానైనా అరికడతాయని చాలామంది అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications