కళానిధి మారన్పై స్వామి నిత్యానంద ఫిర్యాదు

సన్ నెట్వర్క్ ప్రసారం చేసిన టీవీ ఫుటేజ్లు తమ ఆశ్రమం ప్రతిష్టను దెబ్బ తీసిందని ధ్యానపీఠానికి చెందిన నిత్యశర్వానంద చెప్పారు. దాని వల్లనే సంస్థ యజమాని కళానిధి మారన్పై, సిఒఒ హన్సరాజ్ సక్సేనాపై ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. కళానిధి మారన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన దయానిధి మారన్ సోదరుడు. ఆ ఫుటేజ్ని ప్రసారం చేయడం కుట్ర అని పీఠం అంటోంది. సేలం డిస్ట్రిబ్యూటర్ ఒకరు చేసిన ఫిర్యాదుతో ఇప్పటికే సక్సేనా చీటింగ్ కేసులో పోలీసు కస్టడీలో ఉన్నాడు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications