కళానిధి మారన్పై స్వామి నిత్యానంద ఫిర్యాదు

సన్ నెట్వర్క్ ప్రసారం చేసిన టీవీ ఫుటేజ్లు తమ ఆశ్రమం ప్రతిష్టను దెబ్బ తీసిందని ధ్యానపీఠానికి చెందిన నిత్యశర్వానంద చెప్పారు. దాని వల్లనే సంస్థ యజమాని కళానిధి మారన్పై, సిఒఒ హన్సరాజ్ సక్సేనాపై ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. కళానిధి మారన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన దయానిధి మారన్ సోదరుడు. ఆ ఫుటేజ్ని ప్రసారం చేయడం కుట్ర అని పీఠం అంటోంది. సేలం డిస్ట్రిబ్యూటర్ ఒకరు చేసిన ఫిర్యాదుతో ఇప్పటికే సక్సేనా చీటింగ్ కేసులో పోలీసు కస్టడీలో ఉన్నాడు.
More From
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications