రాష్ట్రపతి పాలన వస్తుందనుకోవడం లేదు: రోశయ్య

విద్యార్థులు ఆవేశంతో తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని మంత్రి శైలజానాథ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తామంతా ప్రయత్నిస్తున్నామని విద్యార్థులు ఆందోళనలకు దిగి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆయన కోరారు. జెఎసి చెప్పగానే తామంతా రాజీనామాలు చేయాలా అని సీనియర్ నేత పాలడుగు వెంకట్రావు ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications