విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ మంత్రులపై హైకోర్టులో పిల్‌కు సిద్ధం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

High court
విజయవాడ: తెలంగాణ ప్రాంత మంత్రుల పైన విజయవాడకు చెందిన ఓ వ్యక్తి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో పిటిషన్ వేయడానికి సిద్ధమయ్యారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అంటూ రాజీనామాలు చేసిన తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, జానారెడ్డి, బస్వరాజు సారయ్య తదితరులపై హైకోర్టులో పిల్ వేయడానికి సిద్దపడ్డట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి ఓ ప్రాంతానికి అనుకూలంగా వ్యవహరించేలా వారు ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన కోర్టులో పిల్ వేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసి ఒక ప్రాంతానికి అనుకూలంగా వ్యవహరించడం రాజ్యాంగ బద్దంగా సరియైనదని కాదని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తోన్న తెలంగాణ మంత్రులపై చర్యలు తీసుకునేందుకే తాను హైకోర్టులో పిల్ వేయనున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది.

English summary
Vijayawada candidate is ready to PIL against Telangana Ministers in High Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X