పద్మనాభ సంపద లెక్కింపునకు కమిటీ: సుప్రీంకోర్టు

Supreme Court
న్యూఢిల్లీ: తిరువనంతపురంలోని పద్మనాభుని సంపద లెక్కింపు, దాని పరిరక్షణ బాధ్యతలకు సంబంధించి శుక్రవారం ఓ ప్రత్యేక కమిటీని నియమించనున్నట్లు సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. కేరళలోని తిరువనంతపురం పద్మనాభుని సన్నిధిలో వజ్ర , వైడూర్య, బంగారు ఆభరణాలతో కూడిన రూ. లక్ష కోట్ల సంపద బయటపడిన విషయం తెలిసిందే. అయితే ఆరవ మాళిగ తెరిచే అంశం పై కోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు.

ఆలయ భద్రతకు సంబంధించి కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సుప్రీం ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలోని సంపన్నమైన దేవాలయాల్లో పద్మనాభుని దేవాలయం మొదటి స్థానంలో నిలిచింది. విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+