పద్మనాభ సంపద లెక్కింపునకు కమిటీ: సుప్రీంకోర్టు

ఆలయ భద్రతకు సంబంధించి కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సుప్రీం ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలోని సంపన్నమైన దేవాలయాల్లో పద్మనాభుని దేవాలయం మొదటి స్థానంలో నిలిచింది. విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications