రామోజీరావు మార్గదర్శి కార్యాలయం ముట్టడి

ఈ వ్యవహారంలో మార్గదర్శి సిబ్బంది మాత్రం భిన్నవాదన వినిపించారు. అన్నానగర్కు చెందిన ఓ వ్యక్తి చిట్ వేశాడని, ఒక వాయిదా మాత్రమే చెల్లించి మూడు వాయిదాలు కట్టకుండా మానేయడంతో అతడి పేరును తొలగించామని చెప్పారు. ఆదివారం చిట్ వేలానికి అతడు రావడంతో తాము అనుమతించలేదని తెలిపారు. దీంతో అతడు తన అనుచరులను, బంధువులను తీసుకొచ్చి గొడవకు దిగాడని వాదిస్తున్నారు. పోలీసుల సమక్షంలో వాస్తవాలు తెలియజేయడంతో సమస్య పరిష్కారమైందన్నారు.












Click it and Unblock the Notifications