రామోజీరావు మార్గదర్శి కార్యాలయం ముట్టడి

ఈ వ్యవహారంలో మార్గదర్శి సిబ్బంది మాత్రం భిన్నవాదన వినిపించారు. అన్నానగర్కు చెందిన ఓ వ్యక్తి చిట్ వేశాడని, ఒక వాయిదా మాత్రమే చెల్లించి మూడు వాయిదాలు కట్టకుండా మానేయడంతో అతడి పేరును తొలగించామని చెప్పారు. ఆదివారం చిట్ వేలానికి అతడు రావడంతో తాము అనుమతించలేదని తెలిపారు. దీంతో అతడు తన అనుచరులను, బంధువులను తీసుకొచ్చి గొడవకు దిగాడని వాదిస్తున్నారు. పోలీసుల సమక్షంలో వాస్తవాలు తెలియజేయడంతో సమస్య పరిష్కారమైందన్నారు.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications