గూర్ఖా ఫార్ములా తెలంగాణకు కుదరదు: గుత్తా

ఆజాద్ కాకుండా అగ్రనేతలు ఎవరు పిలిచినా వెళతామని చెప్పారు. తమ పోరాటం ముఖ్యమంత్రి పీఠం కోసం కాదన్నారు. తెలంగాణ కోసమే అని చెప్పారు. రాష్ట్ర ప్రకటన ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన వచ్చిన తర్వాతే రాజీనామాల ఉపసంహరణపై ఆలోచిస్తామని చెప్పారు. తాము ఎవరం ఢిల్లీ వెళ్లవలసిన అవసరం లేదని సోనియానే విమానంలో వచ్చి తెలంగాణ ఇస్తారని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేంద్రం నుండి స్పష్టమైన ప్రకటన వస్తేనే ఢిల్లీ వెళ్లాలని స్టీరింగ్ కమిటీ నిర్ణయించుకుందని చెప్పారు.












Click it and Unblock the Notifications