నర్సింహన్ వద్ద టిడిపి నేతల సమైక్యరాగం

కాగా, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నర్సింహన్ను కలిశారు. నర్సింహన్తో ఆయన అరగంట పాటు సమావేశమయ్యారు. మంత్రి బాలరాజు నేతృత్వంలోని కాంగ్రెసు ప్రతినిధులు కూడా గవర్నర్ను కలిశారు. వీరిలో ప్రజారాజ్యం పార్టీ నాయకులు కూడా ఉన్నారు. సమైక్యాంధ్ర కోసం వీరు గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. ఇదిలావుంటే, కాంగ్రెసు, ప్రజారాజ్యం శాసనసభ్యులు 8 మంది సోమవారంనాడు ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ఢిల్లీలో సమైక్యరాగం వినిపించేందుకు వారు వెళ్తున్నారు.












Click it and Unblock the Notifications